నన్నెచోడుడు/ Nannechodudu
నన్నెచోడుడు
3. శివకవి యుగం
నన్నెచోడుడు 130 12వ శతాబ్దం),
కాలం
చోడబల్లి, శ్రీసతి ఒరయూరు పురారీశ్వరుడు.
పాలన బిరుదులు
1) కవిరాజ శిఖామ 2)
3) వివేక బ్రహ్మ
వెంకనాదిత్య
గురువు
రచన
జంగమ మల్లికార్జునుడు. 'కుమార సంభవం,
4) ప్రబంధ ప్రజాపతి ప్రథమాంధ్ర ప్రౌఢ ప్రబంధం. + సాహిత్య చరిత్రలో (2వ శతాబ్దపు కాలాన్ని శివకవియుగం అంటారు,
విశేషం.
+ తెలుగు సాహిత్య చరిత్రలో నన్నయ, తిక్కనల నడిమి కాలాన్ని శివకవియుగం అంటారు. నన్నెచోడుడు, మల్లికార్జున పండితుడు, పాల్కురి సోమనాథుడు ఈ ముగ్గురిని శైవ కవిత్రయం అంటారు.. + శివకవుల్లో మొదటి వాడు నన్నెచోడుడు.
+ నున్నెచోడుడు గ్రూదరి కంటయుడు, కశ్యప గంతుడు, + తెలుగులో మొట్టమొదటిసారిగా క్రానుతెనుగు - వస్తుకవిత" అను పదములను నన్నెచోడుడు పేర్కొన్నాడు. నన్నెచోడుడు తెలుగులో (మార్గ్య - దేశీ పదములను కవిత్వపరముగా వాడిన మొదటి కవి,
తెలుగు సాహిత్య చరిత్రలో నన్నెచోడుని కుమార సంభవ కావ్యంతో శైవమత ప్రధానము, శైవమత ప్రచారము
వ్యాప్తిలోకి వచ్చాయి. + తెలుగులో దేశి కవితా మార్గము' నకు ఆద్యుడు నన్నెచోడుడు.
తెలుగులో ప్రబంధ...శబ్ద ప్రస్తావన చేసిన మొట్టమొదటి కవి నన్నెచోడుడు, ప్రథమాంధ్ర ప్రౌఢ ప్రబంధము కుమార సంభవ కావ్యాన్ని పిలుస్తారు.(NET - July, 2012) -
+ కుమార సంభవ కావ్య కృతిపతి జంగమ మల్లికార్జునుడు, K
+ నన్నెచోడుని 'కుమార సంభవం 13 ఆశ్వాస్వాల వస్తు మహాకావ్యం
12
నన్నెచోడుని కుమార సంభవానికి మూలం కాళిదాసు కుమార సంభవ కావ్యం.
+ నన్నెచోడుడు తనది ('వస్తు కవిత్వం) అని చెప్పుకున్నాడు.
"సరళముగాగ భావములు
జాను తెనుంగున నింపుపెంపుతో
విరిగాని వర్షనల్ ఫణితి పేర్కొన నరము....
...కర్ణరసాయన లీల గాలగన్" అంటూ సత్కవి కావ్యాన్ని మదనాగంతో సరిపోలుస్తూ కావ్యలక్షణాలను తన కుమార సంక్షనం అవతారికలో నన్నెచోడుడు తెలిపాడు.
+ నన్నెచోడుడు తన కుమార సంభవం కావ్య పీఠికలో మార్గ-దేశి కవితలను గూర్చి ఇలా ప్రస్తావించాడు....
""మునుమార్గ కవిత లోకం
బున వెలయగ దేశి కవిత బుట్టించి తెనుం
నిలిపి విషయం
బున జన చాళుక్యరాజు మొదలుగ పలువుర్". + మార్గ పద్దతికి పూర్తిగా భివ్యమైనది ప్రతికవిత...
శిష్టును అనుసరించి రాయబడినది మార్గశ్రమితో, + పన్నెచోడుని గురించి మొట్టమొదట పరిశోధన చేసినవారు మానవల్లి రామకృష్ణ కవి
దుడుకుంటే పూర్వలని పేర్మొన్ని వారు మానవల్లి రామకృష్ణ కవి (L.P. CET - 2005)
4. 20వ తొలి దశకంలో నన్నెచోడున్ని ప్రపంచానికి మొదటిసారిగా పరిచయం చేసిన పరిశోధకుడు
మానవల్లి రామకృష్ణ కవి
* నన్నెచోడుని కుమార సంభవ కావ్యాన్ని మొదటిసారిగా వెలికితీసి ప్రకటించిన పరిశోధకుడు -
-మానవల్లి రామకృష్ణ కవి
+ నల్లి రామకృష్ణ కన్ని పసుపత్రి ఆస్థానంలో సండితునిగా ఉండేవారు.
నన్నెచోడుని వివరాలను తెలిపి పెదవె కాన * నన్నెచోడుడు "దృకలం కవి తొలిసారిగా తన కుమారసంభవంలో పేర్కొన్నారు.
+ మెట్టమొదటిసారిగా లుకానవచ్చే కావ్యం కుమార సంభవం.... "వస్వైశ్యమున కొంతల్లో సమున్నా కుమారసంభవమే యధార్ధముగా మన ప్రథమ ప్రబంధమని పింగళి లక్ష్మీకాంతం!
గారు అభిప్రాయపడ్డారు. * నన్నెచోడుడు కావ్యాలలో ఒకవిస్తుంది ను మొట్టమొదట ప్రవేశపెట్టారు. సాహిత్య చరిత్రకారులు పన్నెచోడున్ని ప్రబంధ ప్రజాపతి) అని కీర్తించారు. ఆ
+ కవిత్వం మదపుటేనుగు" నడకవలె ఉండాలని నన్నెచోడుడు పేర్కొన్నారు.
+ కవిత్వం పరసతి వలె అందంగా ఉండాలని నన్నెచోడుడు అభిప్రాయపడ్డారు.
* ప్రత్యని కావ్యం వరపుత్రం) వంటిదని నన్నెరుడుడు పేర్కొన్నారు. "తల్లిదండ్రుల పూజించి తగ వెఱింగి మన పొడవైననే అత్తమామలనియు....." అన్న పద్యం నన్నెచోడుని
కుమార సంభవంలోనిది. "పొన్నలు పూర్తై పొన్నలాగి పూవకముందఱు పూచు గోగులా పాన్నలు కొండగోగులను పూవక ముందల పూచె
"బూరువులో" అన్న పద్యం నన్నెచోడుని కుమార సంభవంలోనిది. "వన్నెల జిన్నెలన్ గమన వైఖరియున్ దసపుష్టి భావముల్ ప్రసన్నని జాను తెన్లును బల్యుల నవ్యకళాభిరామంగా
అన్న పద్యం నన్నెచోడుని కుమార సంభవంలోనిది.
Leave a Comment